Webdunia - Bharat's app for daily news and videos

Install App

గద్దర్ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ - ప్రియాంక

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2023 (11:29 IST)
ఇటీవల కన్నుమూసిన ప్రజాగాయకుడు గద్దర్ కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేతల రాహుల్, ప్రియాంకా గాంధీలు పరామర్శించారు. హైదరాబాద్ నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్‌లో వారిని కలుసుకుని పరామర్శించారు. గద్దర్ తనకు ఎంతో ప్రియమైనవారని తల్లికి, సోదరికి రాహుల్ చెప్పారు. గద్దర్ పోరాట స్ఫూర్తిని సోనియా గాంధీ ఈ సందర్భంగా కొనియాడారు. 
 
తాజ్‌కృష్ణ హోటల్‌లో ఆదివారం ఈ పరామర్శ జరిగింది. హోటల్‌లో గద్దర్ భార్య విమల, కుమార్తె వెన్నెల, కుమారుడు సూర్యం, ఆయన భార్యను, నేతలను పరామర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, గద్దర్ తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి అని తన తల్లికి చెప్పి... గద్దర్ కుటుంబానికి ధైర్యం చెప్పారు.
 
నిజానికి గద్దర్ ఇంటికే సోనియా, రాహుల్, ప్రియాంకా వెళ్లి కలవాల్సివుంది. కానీ, ఆరోగ్య కారణాల రీత్యా గద్దర్ కుటుంబ సభ్యులను హోటల్‌కు పిలిపించుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా సోనియా స్పందిస్తూ, ప్రజల హక్కుల కోసం గద్దర్ పోరాడారని కొనియాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments