Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులను బ్లాక్ మెయిల్ చేసిన కిలాడి లేడీ అరెస్ట్

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (19:53 IST)
కిలాడి లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో పరిచయాలు పెంచుకుని వారినే బ్లాక్ మెయిల్ చేస్తున్న కిలాడి లేడీ లతారెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. లతారెడ్డి నగరంలో టైలర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగించేది. ఏదో ఒక విషయంలో నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు వెళ్లి పోలీసులతో పరిచయాలు పెంచుకునేది. ఆ తరువాత వారితో చనువుగా ఉంటూ ఫొటోలు దిగేది. 
 
వీటి సాయంతో ఆరుగురు ఎస్సైలను లతారెడ్డి బ్లాక్ మెయిల్ చేసింది. వారి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. తర్వాత వారిపై పోలీస్ ఉన్నతాధికారులకు లతారెడ్డి ఫిర్యాదు చేసేది. అయితే ఆమె ఆగడాలు తమకు తెలిసినా లతారెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు పోలీసులు ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఓ ఎస్సీ, ఎస్టీ కేసులో లతారెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments