Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులను బ్లాక్ మెయిల్ చేసిన కిలాడి లేడీ అరెస్ట్

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (19:53 IST)
కిలాడి లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో పరిచయాలు పెంచుకుని వారినే బ్లాక్ మెయిల్ చేస్తున్న కిలాడి లేడీ లతారెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. లతారెడ్డి నగరంలో టైలర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగించేది. ఏదో ఒక విషయంలో నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు వెళ్లి పోలీసులతో పరిచయాలు పెంచుకునేది. ఆ తరువాత వారితో చనువుగా ఉంటూ ఫొటోలు దిగేది. 
 
వీటి సాయంతో ఆరుగురు ఎస్సైలను లతారెడ్డి బ్లాక్ మెయిల్ చేసింది. వారి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. తర్వాత వారిపై పోలీస్ ఉన్నతాధికారులకు లతారెడ్డి ఫిర్యాదు చేసేది. అయితే ఆమె ఆగడాలు తమకు తెలిసినా లతారెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు పోలీసులు ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఓ ఎస్సీ, ఎస్టీ కేసులో లతారెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments