Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం, స్నేహితులు కూడా

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (15:11 IST)
నలుగురు కామాంధులు బాలికపై సంవత్సర కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన నల్గోండ జిల్లాలో చోటుచేసుకుంది. బాలిక గర్భందాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తిప్పర్తి మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. 
 
కోర్కెలు కూడా తీర్చుకునే వాడు, అయితే ఈ విషయం పసిగట్టిన నవీన్ స్నేహితుడు రమేష్ కూడా ఆమెపై ఆశపడ్డాడు. వాళ్ల విషయం పెద్దలకు చెప్పేస్తానని బెదిరించి లోబర్చుకున్నాడు. వీరితో పాటు మరో ఇద్దరు శంకర్, అనిల్‌ కూడా బాలికను బెదిరించి వశం చేసుకున్నారు. నలుగురూ ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు.
 
బాలికకు అనారోగ్యంగా ఉండటంతో తల్లిదండ్రులు హాస్పిటల్‌కి తీసుకువెళ్లగా ఆమెకు గర్భం అని తేలింది. దానితో వారు బాలికను నిలదీస్తే అసలు విషయం చెప్పింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే నిందితులు అప్పటికే పరారయ్యారు. సోమోరిగూడెంలోని ఎల్లెంల నాగిరెడ్డి రేకుల షెడ్డు దగ్గర నలుగురు వ్యక్తులు ఉన్నారని సమాచారం అందటంతో పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments