Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ షాక్‌: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Webdunia
మంగళవారం, 12 జులై 2022 (17:18 IST)
విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృతులను బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన హైమద్ ఆయన భార్య పర్వీన్ పిల్లలు అద్నాన్, మాహిమ్‌గా గుర్తించారు. 
 
వివరాల్లోకి వెళితే.. బీడీ వర్కర్స్ కాలనీలో హైమద్ (35) కుటుంబం నివసిస్తోంది. ఇటీవల ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఇళ్లంతా తడిగా మారింది.
 
ఈ క్రమంలోనే పిల్లలు కరెంట్ షాక్‌కు గురయ్యారని.. వారిని కాపాడే క్రమంలో తల్లిదండ్రులు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments