Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముచ్చింతల్‌లో సమతా మూర్తి సదర్శనాలకు సెలవు

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (12:04 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతామైన ముచ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహ దర్శనానికి నాలుగు రోజుల పాటు సెలవు ప్రకటించారు. శ్రీరామ నగరులోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు భక్తులకు అనుమతి ఉండదని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, దర్శనానికి విరామం ప్రకటించడానికి గల కారణాలను మాత్రం నిర్వాహకులు వెల్లడించలేదు.
 
అయితే, ఏప్రిల్ 2వ తేదీ తెలుగు ఉగాది రోజు నుంచి సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించేందుకు భక్తులను అనుమతిస్తామని తెలిపారు. కాగా, సమతా మూర్తి బంగారు విగ్రహాన్ని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించిగా, అప్పటి నుంచి ఈ విగ్రహాన్ని సందర్శించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ముచ్చింతల్‌లో నిత్యం భక్తులతో కళకళలాడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments