Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలిటెక్నిక్ పేపర్ లీక్ కేసులో నలుగురి అరెస్టు

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (15:02 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ పరీక్షా ప్రశ్నపత్రం లీక్ అయింది. దీంతో పరీక్షలను రద్దు చేశారు. ఈ పేపర్ లీకేజీ స్వాతి కాలేజ్ నుంచి లీకైనట్టు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఈ లీకేజీ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు. 
 
వీరిలో ముగ్గురు కాలేజీ సిబ్బందితో పాటు ఒక పరిశీలకుడు ఉన్నారని పోలీసులు వెల్లిడించారు. అయితే, పరీక్షకు అరగంట ముందు మాత్రమే ప్రశ్నపత్రం లీక్ చేశారని, స్వాతి కాలేజీ నుంచి ఈ లీక్ కూడా జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. స్వాతి కాలేజీ నుంచి గత యేడాది అడ్మిషన్స్ తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. 
 
దీంతో విద్యార్థులను అధిక సంఖ్యలో పాస్ చేయించి, కొత్త విద్యా సంవత్సరంలో అడ్మిషన్స్ పెంచుకునేందుకు కాలేజీ యాజమాన్యం ప్లాన్ చేసింది. ఇందులోభాగంగానే, పరీక్షకు అరగంటకు ముందు ఈ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసింది. వాట్సాప్‌లో కొందరు విద్యార్థులకు షేర్ చేయగా, వారి నుంచి మరికొంతమంది విద్యార్థులకు ఈ ప్రశ్నపత్రం చేసింది 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments