Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ పార్టీగా మారిన తెరాస... సొంతగూటికి వచ్చిన నల్లాల ఓదేలు

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2022 (19:59 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెరాస ఇపుడు జాతీయ పార్టీగా అవతరించింది. భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా అవతరించింది. దీంతో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. 
 
మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌, తన సతీమణి భాగ్యలక్ష్మితో కలిసి ఓదెలు తెరాసలో చేరారు. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్‌ బీఆర్ఎస్ ప్రకటనకు ముందుకు ఓదెలు దంపతులు ప్రగతిభవన్‌కు చేరుకుని తెరాసలో చేరారు.
 
ఓదెలు గతంలో తెరాస ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. భాగ్యలక్ష్మి సైతం తెరాస నుంచే జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్‌లో చేరిన వారిద్దరూ.. ఈరోజు తిరిగి సొంతగూటికి చేరారు. తెరాసలో చేరికకు ముందు సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments