Webdunia - Bharat's app for daily news and videos

Install App

రసాయన శాస్త్రంలో కూడా ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్!

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2022 (17:26 IST)
రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలు సంయుక్తంగా నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడెమీ ప్రకంటించింది. కరోలిన్ ఆర్ బెర్టోజ్, మార్టిన్ మెల్డల్, బ్యారీ షార్ప్‌లెస్‌లు ఈ యేడాది కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. 
 
క్లిక్ కెమిస్ట్రీ, బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీ విశేష పరిశోధనలు చేసినందుకుగాను వీరిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. షార్ప్‌లెస్, మెల్డల్‌లు తొలుత క్లిక్ కెమెస్ట్రీ జీవం పోయగా, బెర్టోజిల్ దానిని దైనందిన జీవితంలో వినియోగపడేలా అభివృద్ధి చేశారు. 
 
ఇప్పటికే భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి ప్రకటించగా తాజాగా రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిపై ప్రకటన వచ్చింది. భౌతిక శాస్త్రంలో మాదిరే రసాయన శాస్త్రంలోనూ ముగ్గురు శాస్త్రవేత్తలు ఈ యేడాది నోబెల్ బహుమతిని సమానంగా పంచుకోనున్న సంగతి తెల్సిందే. ఇక శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించే నోబల్ శాంతి బహుమతిని ప్రకటన వెలువడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments