Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఎమ్మెల్సీ కవిత చార్టెడ్ అకౌంటెంట్ అరెస్టు

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (12:35 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు బుధవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కె.కవిత వ్యక్తిగత మాజీ చార్టెడ్ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేశారు. 
 
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఆయన పాత్ర ఉన్నట్టు వచ్చిన అభియోగాల నేపథ్యంలో సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈయన హైదరాబాద్‌కు చెందిన పలు కంపెనీలకు లబ్ది చేకూరేలా వ్యవహరించారన్నది ఆరోపణగా ఉంది.
 
కాగా, ఆయన అరెస్టుకు ముందు గత రాత్రి ఢిల్లీలో బుచ్చిబాబును ప్రశ్నించిన సీబీఐ అధికారులు బుధవారం ఉదయం ఆయన్ను అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఆయనకు వైద్య పరీక్షల తర్వాత రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments