Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీపీపీలో భారీ అగ్నిప్రమాదం - కొందరికి గాయాలు

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (08:13 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్‌ (కేటీపీపీ)లో సోమవారం రాత్రి భారీ ప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లో జరిగిన పేలుడు కారణంగా ఇద్దరు కేటీపీపీ ఉద్యోగులతో పాటు మొత్తం ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే తక్షణం స్పందించిన అధికారులు గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. 
 
భూపాలపల్లి కేటీపీసీలో 500 మెగా యూనిట్ల ఉత్తత్తి కేంద్రంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌ పంపించే మిల్లులో ఉండే ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నట్టుండి పేలిపోయాయి. ఈ పేలుడు కారణంగా ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఓ వైపు మంటలలను అదుపు చేసే పనిని కూడా చేపట్టిన అధికారులు, మరోవైపు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments