Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ పంటి కింద రాయిలా తీన్మార్ మల్లన్నా? అరెస్ట్.. ఎందుకని?

Webdunia
శనివారం, 28 మే 2022 (20:46 IST)
తీన్మార్ మల్లన్న సీఎం కేసీఆర్ పంటి కింద రాయిలా మారుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కారణం... ప్రభుత్వం భూసేకరణకు విడుదల చేసిన జీవో 80ఏను రద్దు చేయాలని హనుమకొండ జిల్లా అరెపల్లిలో రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతుల ఆందోళనకు మద్దతుగా తీన్మార్ మల్లన్న అక్కడికి చేరుకున్నారు.

 
తీన్మార్ మల్లన్న వచ్చాడంటే... ఆయన మాటలు తూటాల్లా పేలుతాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులంతా ఐక్యంగా కలిసి ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. దీనితో పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేసారు. తీన్నార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నారు.

 
ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకోవడంపై ఆందోళనకు దిగారు. పోలీసులకు రైతులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments