కేసీఆర్ పంటి కింద రాయిలా తీన్మార్ మల్లన్నా? అరెస్ట్.. ఎందుకని?

Webdunia
శనివారం, 28 మే 2022 (20:46 IST)
తీన్మార్ మల్లన్న సీఎం కేసీఆర్ పంటి కింద రాయిలా మారుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కారణం... ప్రభుత్వం భూసేకరణకు విడుదల చేసిన జీవో 80ఏను రద్దు చేయాలని హనుమకొండ జిల్లా అరెపల్లిలో రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతుల ఆందోళనకు మద్దతుగా తీన్మార్ మల్లన్న అక్కడికి చేరుకున్నారు.

 
తీన్మార్ మల్లన్న వచ్చాడంటే... ఆయన మాటలు తూటాల్లా పేలుతాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులంతా ఐక్యంగా కలిసి ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. దీనితో పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేసారు. తీన్నార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నారు.

 
ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకోవడంపై ఆందోళనకు దిగారు. పోలీసులకు రైతులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhatti Vikramarkaఫ యువతరం ఎలా ఎదగాలనే సందేశంతో పిఠాపురంలో చిత్రం : భట్టి విక్రమార్క

చాందినీ గాయంతో కాలు నొప్పి ఉన్నా డాకూ మహారాజ్ లో పరుగెత్తే సీన్స్ చేసింది : బాబీ

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments