Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ పంటి కింద రాయిలా తీన్మార్ మల్లన్నా? అరెస్ట్.. ఎందుకని?

Webdunia
శనివారం, 28 మే 2022 (20:46 IST)
తీన్మార్ మల్లన్న సీఎం కేసీఆర్ పంటి కింద రాయిలా మారుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కారణం... ప్రభుత్వం భూసేకరణకు విడుదల చేసిన జీవో 80ఏను రద్దు చేయాలని హనుమకొండ జిల్లా అరెపల్లిలో రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతుల ఆందోళనకు మద్దతుగా తీన్మార్ మల్లన్న అక్కడికి చేరుకున్నారు.

 
తీన్మార్ మల్లన్న వచ్చాడంటే... ఆయన మాటలు తూటాల్లా పేలుతాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులంతా ఐక్యంగా కలిసి ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. దీనితో పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేసారు. తీన్నార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నారు.

 
ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకోవడంపై ఆందోళనకు దిగారు. పోలీసులకు రైతులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments