Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ హిజ్రాలు.. సిరిసిల్లలో సగం బట్టలు ఊడదీసేశారు..

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (11:37 IST)
హిజ్రాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. సాయం చేసేందుకు కూడా జనాలు ముందుకు రావట్లేదు. ఎందుకంటే వారు చేస్తున్న దౌర్జన్యం అంతాఇంతా కాదు. తమను ఎవరూ ఏమీ చేయలేరనే ఫీలింగ్‌తో హిజ్రాలు వారిష్టానికి నడుచుకుంటున్నారు. షాపుల ముందు అంటే.. అదో లెక్క. జనాల్ని కూడా ఇబ్బంది పెడతారు.  
షాపుల వాళ్లని మాత్రం బెదిరిస్తున్నారు. 
 
ఇక రైళ్లల్లో ఎవ్వారం తెలిసిందే. రైళ్లల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఇది ఎక్స్ పీరియన్స్ చేసే ఉంటారు. ఇప్పుడు మరీ రెచ్చిపోతున్నారు హిజ్రాలు. హిజ్రాల ముసుగులో మామూలోళ్లు కూడా అడుక్కుంటున్నారని ఇంకాస్త సీరియస్ అవుతున్నారు. 
 
ఇక హిజ్రాల చేతికి కానీ.. నకిలీ హిజ్రా దొరికితే దుమ్ము దుమారమే. సిరిసిల్ల జిల్లాలో ఇదే జరిగింది. నడి రోడ్డుపై ఫేక్ హిజ్రా బట్టలు గుంజేశారు. సగం బట్టలు ఊడదీశారు. జనం ఆపుతున్నా ఆగలేదు. మొత్తం గుంజేలోగా అడ్డుకున్నారు. ఈలోగా పోలీసులు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చేసింది. 
 
ఏంటి ఈ దౌర్జన్యం అంటే.. వాళ్లు చెప్పే ఆన్సర్ అదే.. మేమే బతకలేక బతుకుతున్నాం. మా పొట్టకొట్టడానికి ఈ నకిలీ హిజ్రాలు తయారయ్యారు అంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. హైదరాబాదులో ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతుందని హిజ్రాలు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments