Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ హిజ్రాలు.. సిరిసిల్లలో సగం బట్టలు ఊడదీసేశారు..

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (11:37 IST)
హిజ్రాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. సాయం చేసేందుకు కూడా జనాలు ముందుకు రావట్లేదు. ఎందుకంటే వారు చేస్తున్న దౌర్జన్యం అంతాఇంతా కాదు. తమను ఎవరూ ఏమీ చేయలేరనే ఫీలింగ్‌తో హిజ్రాలు వారిష్టానికి నడుచుకుంటున్నారు. షాపుల ముందు అంటే.. అదో లెక్క. జనాల్ని కూడా ఇబ్బంది పెడతారు.  
షాపుల వాళ్లని మాత్రం బెదిరిస్తున్నారు. 
 
ఇక రైళ్లల్లో ఎవ్వారం తెలిసిందే. రైళ్లల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఇది ఎక్స్ పీరియన్స్ చేసే ఉంటారు. ఇప్పుడు మరీ రెచ్చిపోతున్నారు హిజ్రాలు. హిజ్రాల ముసుగులో మామూలోళ్లు కూడా అడుక్కుంటున్నారని ఇంకాస్త సీరియస్ అవుతున్నారు. 
 
ఇక హిజ్రాల చేతికి కానీ.. నకిలీ హిజ్రా దొరికితే దుమ్ము దుమారమే. సిరిసిల్ల జిల్లాలో ఇదే జరిగింది. నడి రోడ్డుపై ఫేక్ హిజ్రా బట్టలు గుంజేశారు. సగం బట్టలు ఊడదీశారు. జనం ఆపుతున్నా ఆగలేదు. మొత్తం గుంజేలోగా అడ్డుకున్నారు. ఈలోగా పోలీసులు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చేసింది. 
 
ఏంటి ఈ దౌర్జన్యం అంటే.. వాళ్లు చెప్పే ఆన్సర్ అదే.. మేమే బతకలేక బతుకుతున్నాం. మా పొట్టకొట్టడానికి ఈ నకిలీ హిజ్రాలు తయారయ్యారు అంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. హైదరాబాదులో ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతుందని హిజ్రాలు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments