Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్న పీవీ కుమార్తె

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (10:27 IST)
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి ఆదివారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సురభి వాణి గత మార్చి నెలలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెల్సిందే.
 
కానీ, ఆమె ఇంతవరకు ప్రమాణస్వీకారం చేయలేదు. దీంతో ఆదివారం ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సురభి వాణీదేవి చేత ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. విద్యాసంస్థల అధిపతిగా ఉన్న వాణిదేవి చట్ట సభల్లోకి అడుగు పెట్టబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments