Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ ఆదేశిస్తే సీఎం కేసీఆర్‌పై పోటీ : ఈటల రాజేందర్

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (16:30 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశిస్తే తెరాస అధినేత సీఎం కేసీఆర్‌పై తాను పోటీ చేసేందుకు సిద్ధమని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో తెరాస, బీజేపీలు కలిసి పోటీ చేయనున్నట్టు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేసారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశిస్తే, తాను సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని ప్రకటించారు. అంతేకాకుండా, తనకూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మధ్య విభేదాలు ఉన్నట్టు సాగుతున్న ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments