Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రీడా పాలసీ కోసం సబ్ కమిటీ ఏర్పాటు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (15:59 IST)
రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడా పాలసీ కోసం సబ్ కమిటీ వేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం హాకీ స్టేడియంలో నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు.
 
క్రీడాకారులందరికీ జాతీయ క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు. ద్యాన్ చంద్ మామూలు స్థాయి నుంచి ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించాడు. సామాన్యుడు పట్టుదలతో ఏదైనా సాధిస్తాడు అనడానికి ఉదాహరణ ద్యాన్ చంద్. ద్యాన్ చంద్ చరిత్రను ప్రతి క్రీడాకారుడు తెలుసుకునేందుకు ఆయన పుట్టిన రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించారు.
 
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతో పాటు వ్యాయామం అవసరం. తెలంగాణలో క్రీడలకు పెద్దపీట వేశాం. రాష్ట్రంలో ఇప్పటికే 14 స్టేడియాలను పూర్తి చేశాం. మరో 50 స్టేడియాలను నిర్మించాలని నిర్ణయించాం. ఉద్యోగాలలో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ కల్పించాము. క్రీడా పాలసీ కోసం ముఖ్యమంత్రి సబ్ కమిటీ వేశారు. దేశంలో లేని క్రీడా పాలసీని తీసుకువస్తాం. క్రీడాకారుడు ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే దేశానికి గొప్ప పేరు వస్తుంది. ప్రతి వ్యక్తి ద్యాన్ చంద్‌ను ఆదర్శంగా తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments