Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో షాక్ కొడుతున్న విద్యుత్ చార్జీలు

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (17:14 IST)
తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు షాక్ కొడుతున్నాయి. విద్యుత్ వినియోగంలో ఏమాత్రం తేడా లేకపోయినప్పటికీ విద్యుత్ బిల్లుల్లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. దీంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. యూజర్ డెవలప్‌మెంట్ చార్జీల పేరుతో ఈ బాదుడుకు తెరతీశారు. 
 
దీంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వందలు, వేలాది రూపాయల్లో వచ్చే బిల్లులు చెల్లించలేక బోరుమంటున్నారు. ఈ పరిస్థితి నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. దీంతో విద్యుత్ బిల్లుల బాడుదు అంశం ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిగ్గా మారింది. 
 
గతంలో రూ.200 లేదా రూ.300 వచ్చే కరెంట్ బిల్లు ఇపుడు ఏకంగా రూ.4 వేలు వచ్చిన బిల్లులు చూసి వినియోగదారుల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఈ బాదుడు ఏంటని వారు విద్యుత్ శాఖ అధికారులను నిలదీస్తున్నారు. విద్యుత్ బిల్లులతో కరెంట్ ఆఫీసలకు పరుగులు తీస్తున్నారు. పరిమిత యూనిట్స్‌తో కూడిన విద్యుత్ వాడినప్పటికీ బిల్లులు మాత్రం వేలల్లో రావడంతో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments