Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో షాక్ కొడుతున్న విద్యుత్ చార్జీలు

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (17:14 IST)
తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు షాక్ కొడుతున్నాయి. విద్యుత్ వినియోగంలో ఏమాత్రం తేడా లేకపోయినప్పటికీ విద్యుత్ బిల్లుల్లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. దీంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. యూజర్ డెవలప్‌మెంట్ చార్జీల పేరుతో ఈ బాదుడుకు తెరతీశారు. 
 
దీంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వందలు, వేలాది రూపాయల్లో వచ్చే బిల్లులు చెల్లించలేక బోరుమంటున్నారు. ఈ పరిస్థితి నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. దీంతో విద్యుత్ బిల్లుల బాడుదు అంశం ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిగ్గా మారింది. 
 
గతంలో రూ.200 లేదా రూ.300 వచ్చే కరెంట్ బిల్లు ఇపుడు ఏకంగా రూ.4 వేలు వచ్చిన బిల్లులు చూసి వినియోగదారుల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఈ బాదుడు ఏంటని వారు విద్యుత్ శాఖ అధికారులను నిలదీస్తున్నారు. విద్యుత్ బిల్లులతో కరెంట్ ఆఫీసలకు పరుగులు తీస్తున్నారు. పరిమిత యూనిట్స్‌తో కూడిన విద్యుత్ వాడినప్పటికీ బిల్లులు మాత్రం వేలల్లో రావడంతో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments