ఇంటర్‌ కాలేజీలకు దసరా సెలవులు.. అక్టోబర్ 1 నుంచి పునఃప్రారంభం

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2022 (19:12 IST)
తెలంగాణలో ఇంటర్‌ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ ఇంటర్మీడియట్‌ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్‌ 10వ తేదీన ఇంటర్‌ కళాశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ఈ నెల 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని కాలేజీలకు సెలవులను ప్రకటించింది. 
 
ఇంకా దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్‌ బోర్డు హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments