Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో నగ్నంగా చిందులేసింది.. ప్రియుడు మోసం చేశాడని..?

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (14:13 IST)
గతంలో ప్రేయసి మోసం చేసిందని.. ఫూటుగా తాగి రోడ్డుపై తాగే సీన్లు చూసి వుంటాం. ప్రస్తుతం సీన్ మారింది. ప్రియుడు మోసం చేశాడని.. ఓ  యువతి తప్పతాగి రోడ్డుపై నానా హంగామా చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్థరాత్రి ఓ యువతి మద్యం మత్తులో తూగింది.
 
రహ్మత్‌ నగర్‌ పోలీస్‌ అవుట్‌పోస్టు సమీపంలోని పార్కు వద్ద నగ్నంగా చిందులేసింది. గమనించిన అవుట్‌పోస్టు మహిళా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆమెకు దుస్తులు వేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వాటిని సైతం యువతి చింపేసింది. దీంతో పోలీసులు మరోసారి ఆమెకు దుస్తులు అందించారు.
 
కూకట్‌పల్లికి చెందిన ప్రియుడు భరత్‌ తనను మోసం చేశాడని యువతి వాపోయింది. దీంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ యువకుడికి ఫోన్‌ చేసింది. అనంతరం ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. యువతికి మద్యం మత్తు దిగే వరకు ఆశ్రయం ఇచ్చిన పోలీసులు అనంతరం ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్!

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments