Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్ పెడ్లర్ లక్ష్మీపతి అరెస్టున హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (16:44 IST)
హైదరాబాద్ నగరంలో ఇటీవల అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ నగర పోలీసులు, నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. ఈ విచారణలో ప్రధాన నిందితుడుగా అనుమానిస్తున్న డ్రగ్ పెడ్లర్ లక్ష్మీపతిని అరెస్టు చేశారు. ఈయనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈయన్ను గత ఐదు రోజులుగా నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆయన్ను ఏపీలో అరెస్టు చేశారు. ఈయన విద్యార్థిగా ఉన్నపుడు డ్రగ్స్ విక్రయించాడని పోలీసులు వెల్లడించారు. ఇటీవల లక్ష రూపాయలకు అశిష్ ఆయిల్‌ను కొనుగోలు చేసిన లక్ష్మీపతి దాన్ని రూ.8 లక్షలకు విక్రయించినట్టు తేలింది. ప్రేమ్ కుమార్‌తో కలిసి ఈ డ్రగ్స్‌ను అనేక మందికి విక్రయించినట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments