Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తెకు సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపీ

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (16:18 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తె డీకే శృతి రెడ్డికి సైబర్ నేరగాళ్ల పేరుతో మాజీ కారు డ్రైవర్ కుచ్చుటోపీ పెట్టాడు. ఆమె వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తి క్రెడిట్ కార్డును చోరీ చేసి లక్షల రూపాయల మేరకు కొల్లగొట్టేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరంలోని బంజార్ హిల్స్‌ రోడ్ నెంబర్ 14లోని ప్రేమ్ పర్వత్ విల్లాస్‌లో ఉంటున్నారు. ఆమె వద్ద గత డిసెంబర్ నుంచి బీసన్న అనే వ్యక్తి కారు డ్రైవరుగా పని చేస్తున్నారు. ఇటీవల శృతి రెడ్డికి చెందిన క్రెడిట్ కార్డును దొంగిలించాడు. ఆ కార్డుతో శ్రీ మహావీర్ జెమ్స్ అండ్ పెరల్స్‌లో స్వైప్ చేసి రూ.11 లక్షల వరకు ఖర్చు చేశాడు. ఈ విషయాన్ని శృతి రెడ్డి ఆలస్యంగా గుర్తించారు. 
 
ఆ తర్వాత బీసన్నపై అనుమానంతో ఆయన్ను నిలదీయగా, తాను చోరీ చేయలేదని బుకాయించాడు. దీంతో డ్రైవర్‌పై ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో బీసన్నపై ఐపీసీ 420, 408 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments