Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తెకు సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపీ

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (16:18 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తె డీకే శృతి రెడ్డికి సైబర్ నేరగాళ్ల పేరుతో మాజీ కారు డ్రైవర్ కుచ్చుటోపీ పెట్టాడు. ఆమె వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తి క్రెడిట్ కార్డును చోరీ చేసి లక్షల రూపాయల మేరకు కొల్లగొట్టేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరంలోని బంజార్ హిల్స్‌ రోడ్ నెంబర్ 14లోని ప్రేమ్ పర్వత్ విల్లాస్‌లో ఉంటున్నారు. ఆమె వద్ద గత డిసెంబర్ నుంచి బీసన్న అనే వ్యక్తి కారు డ్రైవరుగా పని చేస్తున్నారు. ఇటీవల శృతి రెడ్డికి చెందిన క్రెడిట్ కార్డును దొంగిలించాడు. ఆ కార్డుతో శ్రీ మహావీర్ జెమ్స్ అండ్ పెరల్స్‌లో స్వైప్ చేసి రూ.11 లక్షల వరకు ఖర్చు చేశాడు. ఈ విషయాన్ని శృతి రెడ్డి ఆలస్యంగా గుర్తించారు. 
 
ఆ తర్వాత బీసన్నపై అనుమానంతో ఆయన్ను నిలదీయగా, తాను చోరీ చేయలేదని బుకాయించాడు. దీంతో డ్రైవర్‌పై ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో బీసన్నపై ఐపీసీ 420, 408 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments