Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులు బాగుపడటం మీకు ఇష్టంలేదా?: కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Webdunia
సోమవారం, 26 జులై 2021 (20:43 IST)
తెలంగాణ రైతులు కష్టాల నుంచి బయటపడటం ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఇష్టం లేదంటూ మండిపడ్డారు తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన సీఎం కేసీఆర్‌కి బహిరంగ లేఖ రాసారు.
 
ఆరుగాలం శ్రమించే అన్నదాతలను ఆదుకోవడంలో తెరాస సర్కార్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతులను ఆదుకునేందుకు ఎకరానికి రూ.15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని, విత్తనాలు, ఎరువులు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 
అసలు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడంలేదంటూ ప్రశ్నించారు. ఈ పథకాలు అమలుచేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వం దానిని పట్టించుకోకుండా రైతులకు అన్యాయం చేస్తుందంటూ ఆరోపించారు. పంటలు వేసేందుకు వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయనీ, ఇప్పటికైనా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments