Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దపల్లిలో షాకింగ్ ఘటన.. మహిళ కడుపులో ఐదేళ్లుగా కత్తెర

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (11:56 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లిలో ఓ షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ కడుపులో ఐదేళ్ళుగా కత్తెర ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. 2017లో మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో కత్తెరను పెట్టి మరిచిపోయారు. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ ఆపరేషన్ ఫలితంగా ఆ మహిళ అనూహ్యంగా ఇబ్బందిని ఎదుర్కొన్న ఘటన తాజాగా పెద్దపల్లిలో వెలుగులోకి వచ్చింది. 
 
జిల్లాకు చెందిన ఓ మహిళ ప్రసవం కోసం 2017లో గోదావరిఖనిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యుడు కత్తెరను మాత్రం బాధితురాలిని కడుపులో మర్చిపోయాడు. ఆ తర్వాత నుంచి ఆమెకు కడుపు నొప్పి మొదలైంది. 
 
ఈ ఆపరేషన్ జరిగి అయిదేళ్లవుతున్న నొప్పి వెంటాడుతుండటంతో బాధితురులు హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేరింది. ఈ సందర్భంగా వైద్యులు ఆమెకు స్కానింగ్ నిర్వహించగా, పొట్టలో కత్తెర ఉన్న విషయం బయటపడింది. 
 
దీంతో వైద్యులే నిర్ఘాంతపోయారు. మరోవైపు, గతంలో మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యుడిని నిలదీయగా ఆపరేషన్‌ ఖర్చులనీ తానే భరిస్తానంటూ కాళ్లబేరానికి దిగాడట కాగా, కడుపులోని కత్తెరకకు సంబంధించిన ఎక్స్‌రే చిత్రం ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments