40 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (06:42 IST)
పేద ప్రజలు వైద్యంపై చేసే ఖర్చును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటల రాజేందర్​ శాసనమండలిలో అన్నారు. కంటివెలుగు పథకం ద్వారా 40 లక్షల మందికి కళ్ల అద్దాలు పంపిణీ చేశామని మంత్రి స్పష్టం చేశారు.

కంటి వెలుగు పథకం ద్వారా 40 లక్షల మందికి కళ్ల అద్దాలు పంపిణీ చేశామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనమండలిలో ​తెలిపారు. ఇవాళ మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే అన్ని రకాల చికిత్సలు జరగాలనేది తమ సిద్ధాంతమని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 40 ఆస్పత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో ఆస్పత్రిలో దాదాపు 5 డయాలసిస్‌ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేదలు వైద్యంపై చేసే ఖర్చును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అంగన్‌వాడీల ద్వారా పిల్లలకు పోషకాహారం అందిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్​ మండలిలో స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments