Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (06:42 IST)
పేద ప్రజలు వైద్యంపై చేసే ఖర్చును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటల రాజేందర్​ శాసనమండలిలో అన్నారు. కంటివెలుగు పథకం ద్వారా 40 లక్షల మందికి కళ్ల అద్దాలు పంపిణీ చేశామని మంత్రి స్పష్టం చేశారు.

కంటి వెలుగు పథకం ద్వారా 40 లక్షల మందికి కళ్ల అద్దాలు పంపిణీ చేశామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనమండలిలో ​తెలిపారు. ఇవాళ మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే అన్ని రకాల చికిత్సలు జరగాలనేది తమ సిద్ధాంతమని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 40 ఆస్పత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో ఆస్పత్రిలో దాదాపు 5 డయాలసిస్‌ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేదలు వైద్యంపై చేసే ఖర్చును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అంగన్‌వాడీల ద్వారా పిల్లలకు పోషకాహారం అందిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్​ మండలిలో స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments