Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్డీయేలో చేరేందుకు మాకేమైనా కుక్క కరిచిందా? ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కేటీఆర్

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (20:30 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిజామాబాద్ సభలో అద్భుతంగా నటించారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేసారు. రాష్ట్రాభివృద్ధిని తెలుసుకోకుండా మిడిమిడిజ్ఞానంతో ఆయన మాట్లాడారని విమర్శించారు. అసలు ప్రధాని స్థాయిలో వున్న వ్యక్తి ఇలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడటం బాధాకరమని అన్నారు.
 
ఎన్డీయేలో కలవాలని కేసీఆర్ తనతో అన్నట్లు ప్రధాని మోదీ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్డీయే మునిగిపోయే నౌక. అందులో ప్రయాణించాలని ఎవరూ అనుకోరు. కేసీఆర్ ఓ ఫైటర్. అలాంటివారు చీటర్ తో కలవరు. ఎన్డీయేతో కలిసేందుకు మాకేమైమా కుక్క కరిచిందా? ఎన్డీయే విధానాలు నచ్చక ఇప్పటికే ఎన్నో పార్టీలు ఆ కూటమి నుంచి బయటకు వచ్చేసాయి. అలాంటి కూటమిలోకి ఎవరైనా వెళ్లాలనుకుంటారా? అందులో వున్న ఈడీ, ఐటీ, సీబీఐ" అని సెటైర్లు వేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments