Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో నియంత పాలన: వైఎస్ షర్మిల

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (22:26 IST)
తెలంగాణలో నియంత పాలన పోవాలని.. రాజన్న రాజ్యం రావాలని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్‌ఆర్ 12 వర్థంతి సందర్భంగా వైఎస్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్సార్ సంస్మరణలో సభలో ఆమె మాట్లాడుతూ... అందరికీ నేను..అందరిలో నేను అనేలా వైఎస్‌ఆర్‌ జీవించారు’ అని అన్నారు. 

వైఎస్సార్ రూపం, చిరునవ్వు ప్రజల్లో ఎప్పటికీ చెరిగిపోదన్నారు. వైఎస్‌ఆర్‌కు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లు లాంటి వైఎస్‌ షర్మిల తెలిపారు. తెలంగాణలో నియంత పాలన పోవాలని.. రాజన్న రాజ్యం రావాలని ఆమె ఆకాంక్షించారు.

వైఎస్ఆర్ పథకాలను సజీవంగా ఉంచాలనేదే తన లక్ష్యమన్నారు. ప్రజలకు సేవ చేయాలి అంటే రాజకీయాలు ఒక్కటే మార్గమని చెప్పారు. వైఎస్సార్ ఆశయాలు, పథకాలు అన్నీ అమలు చేస్తానని షర్మిల పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గొడ్డలి, జూట్ రోప్ పట్టుకుని హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ లో నాగచైతన్య షూటింగ్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments