Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో షీ షటిల్ బస్సులు - మహిళలకు ఉచిత ప్రయాణం

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (16:35 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని హైదరాబాద్ నగరంలో షీ షటిల్ బస్సులను నడుపనుంది. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. శుక్రవారం రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటరులో జరిగిన ఉమెన్స్ కాంక్లేవ్ అండ్ అవార్డుల కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో షీ షటిల్ బస్సును తయారు చేశారన్నారు. మహిళలకు అన్ని సౌకర్యాలు ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. భద్రత కోసం బస్సులో ఓ సెక్యూరిటీ గార్డును కూడా ఉంటారని చెప్పారు. 
 
సైబరాబాద్ పోలీస్ అండే సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఎస్సీఎస్సీ సెక్రటరీ కృష్ణ ఏదుల వంటి అనేక మంది ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments