Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షీణిస్తున్న షర్మిల ఆరోగ్యం

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (22:44 IST)
రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష మూడో రోజు కూడా కొనసాగుతోంది.
 
ఆదివారం ఉదయం 11 గంటల తర్వాత షర్మిల దీక్ష విరమించనున్నారు. ప్రస్తుతం ఆమెకు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించారు.
 
ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోందన్నారు. షర్మిల షుగర్ లెవెల్స్ 88 నుంచి 62కి తగ్గాయని చెప్పారు. షర్మిల రెండు కిలోల బరువు తగ్గారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments