Webdunia - Bharat's app for daily news and videos

Install App

20వ రోజు వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (11:15 IST)
సోమవారం ఉదయం 9.30 నిమిషాలకు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం రవిగూడెం గ్రామం నుంచి వైయస్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రారంభించారు. అక్కడి నుంచి ఉదయం 10.00 గంటలకు కాచాలపోరం గ్రామం వద్దకు పాదయాత్ర చేరుకుది. ఉదయం 11.00 గంటలకు పాలిమెలా క్రాస్ మీదుగా పాదయాత్ర సాగింది.

ఉదయం 11.15 నిమిషాలకు ఊకొండి గ్రామం మీదుగా పాదయాత్ర సాగింది. మధ్యాహ్నం 12.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు భోజనం విరామం ఉంటుంది.

అనంతరం మధ్యాహ్నం 3.00 గంటలకు ఊకొండి గ్రామం దగ్గర నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు సింగారం క్రాస్ మీదుగా పాదయాత్ర సాగుతుంది. సాయంత్రం 4.00 గంటలకు పులిపాలుపుల క్రాస్ మీదుగా పాదయాత్ర ముందుకు సాగుతుంది.

సాయంత్రం 4.30 నిమిషాలకు రాత్ పల్లి గ్రామంలో మాట ముచ్చట నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నిమిషాలకు ఎలికట్ట క్రాస్ వద్దకు పాదయాత్ర చేరుకుంటుంది. సాయంత్రం 6.00 గంటలకు ఎలికట్ట క్రాస్ వద్ద పాదయాత్ర ముగుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments