Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె తీవ్రతరం.. హైకోర్టు సీరియస్

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (18:34 IST)
తెలంగాణాలో సమ్మె తీవ్రతరం దాల్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 24వ రోజుకు చేరిన సంగతి తెలిసిందే. గత 24 రోజులుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.. దీంతో హైకోర్ట్ ప్రభుత్వంఫై అలాగే కార్మికులఫై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. 
 
సోమవారం సమ్మెఫై హైకోర్ట్‌లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు సర్కారుపై తీవ్రమైన వ్యాఖ్యల్ని చేయడం మాత్రమే కాదు.. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది. రాత్రికి రాత్రే సమస్యలన్నీ పరిష్కారం కావని పేర్కొంది. 
 
అయితే ఇందుకు ప్రభుత్వం కూడా తన వాదనలను వినిపించింది. ఆర్టిసీ సమ్మె పరిష్కారానికి విలీన అంశం ప్రధాన ఆటంకంగా ఉందని మిగతా అంశాలపై భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments