తెలంగాణాలో దడ పుట్టిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (14:51 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దడపుట్టిస్తున్నారు. కొత్త కేసుల నమోదులో ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా, అనేక కాలేజీలు, గురుకుల పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకుతుంది. దీంతో అధికారులు ఆందోళన చెందుతూ కిందిస్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. 
 
గడిచిన 24 గంటల్లో 25,693 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 156 మందికి ఈ వైరస్ సోకింది. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 54 కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరీంనగర్‌లో 47, రంగారెడ్డిలో 12 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఇదిలావుంటే, దేశంలో కరోనా థర్డ్ వేవ్ తప్పదని కాన్పూర్ ఐఐటీకి చెందిన ప్రొఫెసర్ అగర్వాల్ హెచ్చరిస్తున్నారు. అయితే, ఒమిక్రాన్ వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మనిషి శరీరంలో సహజంగా ఉండే రోగ నిరోధక శక్తిని ఒమిక్రాన్ వైరస్ ఏమాత్రం తగ్గించబోదని స్పష్టం చేశారు. అలాగే, ఈ వైరస్ వల్ల ఏ ఒక్కరికీ ఎలాంటి క్లిష్టమైన సమస్యలు సంభవించబోవని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments