Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో నెపోటిజం వుంది.. పేరు చెప్పకుండా కేసీఆర్‌ని ఏకేసిన పీఎమ్

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (14:20 IST)
తెలంగాణలో 11,300 కోట్ల విలువైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇతర ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అధికారిక కార్యక్రమాలను దాటవేసి, విమానాశ్రయంలో ప్రధానిని స్వాగతించలేదు. 
 
ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను జాప్యం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. కొద్ది మంది ప్రజలు అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నారని, రాష్ట్రంలో అవినీతిని, బంధుప్రీతిని ప్రోత్సహిస్తున్నారని ప్రధాని ఆరోపించారు. 
 
ప్రతి ప్రాజెక్టులోనూ తమ కుటుంబ ప్రయోజనాల కోసం చూస్తున్నారని కేసీఆర్‌ పేరు చెప్పకుండా మోదీ అన్నారు. తెలంగాణలో మెట్రో ప్రాజెక్టు, రూ.15,000 కోట్లతో 5,000 కి.మీ జాతీయ రహదారి చేరికతో సహా కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను ప్రధాన మంత్రి హైలైట్ చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం అవినీతి, బంధుప్రీతిపై పోరాడేందుకు తెలంగాణ ప్రజలు తమ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments