Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిజెపి నేత లక్ష్మణ్‌కు కరోనా? మూడు రోజులుగా ఆసుపత్రిలో దగ్గు, ఆయాసం..?

Webdunia
సోమవారం, 17 మే 2021 (20:48 IST)
భారతీయ జనతాపార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో గత మూడురోజుల నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు లక్ష్మణ్. అయితే ఈ విషయాన్ని బిజెపి నేతలు చాలా గోప్యంగా ఉంచారు. కానీ లక్ష్మణ్ బంధువులే విషయం చెప్పడంతో బయటకు వచ్చింది.
 
ప్రస్తుతం లక్ష్మణ్‌కు దగ్గు, ఆయాసం ఉండటంతో గత మూడు రోజుల నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారట. ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతుందట. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బిజెపి నేతలు ఒకవైపు చెబుతుంటే కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం.
 
సీనియర్ బిజెపి నాయకుడు కావడం.. వయస్సు పైబడడం, దగ్గు, ఆయాసం ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన కనిపిస్తుందట.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments