Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిజెపి నేత లక్ష్మణ్‌కు కరోనా? మూడు రోజులుగా ఆసుపత్రిలో దగ్గు, ఆయాసం..?

Webdunia
సోమవారం, 17 మే 2021 (20:48 IST)
భారతీయ జనతాపార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో గత మూడురోజుల నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు లక్ష్మణ్. అయితే ఈ విషయాన్ని బిజెపి నేతలు చాలా గోప్యంగా ఉంచారు. కానీ లక్ష్మణ్ బంధువులే విషయం చెప్పడంతో బయటకు వచ్చింది.
 
ప్రస్తుతం లక్ష్మణ్‌కు దగ్గు, ఆయాసం ఉండటంతో గత మూడు రోజుల నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారట. ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతుందట. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బిజెపి నేతలు ఒకవైపు చెబుతుంటే కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం.
 
సీనియర్ బిజెపి నాయకుడు కావడం.. వయస్సు పైబడడం, దగ్గు, ఆయాసం ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన కనిపిస్తుందట.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments