Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో తొడగొట్టిన కాంగ్రెస్ - ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి?

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (13:21 IST)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తొడగొట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పోటీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా, ఖమ్మంలో నాగేశ్వర రావు, మెదక్‌లో నిర్మలా జగ్గారెడ్డి, నిజామాబాద్‌లో మహేష్ కుమార్ గౌడ్, వరంగల్‌లో వేం వాసుదేవరెడ్డిలను బరిలోకి దించాలని భావిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 
 
అయితే, అభ్యర్థుల పేర్లను టీపీసీసీ అధికారికంగా ప్రకటించనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ల గడువు బుధవారంతో ముగియనున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీకి చెందిన ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. అలాగే, జిల్లా డీసీసీలకే పూర్తి నిర్ణయం కట్టబెట్టాలని భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments