Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం - కాంగ్రెస్ నేత కుమార్తె దుర్మరణం

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (08:33 IST)
హైదరాబాద్ నగరంలో కారు ప్రమాదం జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సత్తంరాయిలో గత రాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. 
 
బాధితురాలు స్థానిక విమానాశ్రయం నుండి ఇంటికి వెళుతుండగా ఈ విషాదం జరిగింది కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
 
సమాచారం విషయం తెలుసుకున్న స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తానియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments