Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ళ చిన్నారి అత్యాచార ఘటనపై కోమటిరెడ్డి ఆగ్రహం

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (14:50 IST)
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసుపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు.. మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
చిన్నారిపై దారుణానికి ప్రభుత్వాల వైఫల్యమే కారణమంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక విలువలు లేని చదువుపై ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు శ్రద్ధ చూపకపోపవడంతోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఢిల్లీలో జరిగిన దారుణ ఘటన కూడా అందులో భాగమేనన్నారు.
 
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పేందుకు ఈ ఘటన నిదర్శనమన్నారు. ఘటన జరిగి రోజులు గడిచిపోతున్నప్పటికీ ఇప్పటికీ నిందితుడి ఆచూకీ తెలుసుకోలేకపోవడం సిగ్గుచేటన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments