Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదింటి ఆడబిడ్డకు రూ.లక్ష నగదు, 10 గ్రాముల బంగారం

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (23:04 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా అక్టోబర్‌ 18న తెలంగాణలో పర్యటించి వివిధ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన బూస్ట్‌తో దూకుడుగా వెళ్తున్న టీకాంగ్రెస్‌.. కేసీఆర్‌ పథకాలకు దీటుగా ఇప్పటికే ఆరు గ్యారెంటీ స్కీంలు ప్రకటించింది. 
 
పేద మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఓ ఫ్లాఫ్‌ పథకాన్ని ప్రకటించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే మహిళా కానుకగా రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీ హామీల్లో ప్రకటించింది. 
 
తాజాగా పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.లక్ష నగదు, 10 గ్రాముల బంగారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ హామీని ఈనెల 18న బస్సుయాత్రకు రానున్న రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలతో ప్రకటించేందుకు ప్లాన్‌ చేసింది టీకాంగ్రెస్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments