Webdunia - Bharat's app for daily news and videos

Install App

గద్వాలలో సీఎం కేసీఆర్ పర్యటన.. ఎమ్మెల్యే ఇంట్లోనే స్టే

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (15:35 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ గద్వాలలో పర్యటిస్తున్నారు.   సీఎం కేసీఆర్ వెంట మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌, ప‌లువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వెంక‌ట్రామిరెడ్డి ఇటీవ‌ల మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో గ‌ద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డితో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. కృష్ణ‌మోహ‌న్ రెడ్డి తండ్రి వెంక‌ట్రామిరెడ్డి చిత్ర‌ప‌టానికి కేసీఆర్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. 
 
అనంత‌రం కృష్ణ‌మోహ‌న్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి ఓదార్చారు. ఈ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ గద్వాల ఎమ్మెల్యే ఇంట్లోనే బస చేస్తున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments