Webdunia - Bharat's app for daily news and videos

Install App

గద్వాలలో సీఎం కేసీఆర్ పర్యటన.. ఎమ్మెల్యే ఇంట్లోనే స్టే

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (15:35 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ గద్వాలలో పర్యటిస్తున్నారు.   సీఎం కేసీఆర్ వెంట మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌, ప‌లువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వెంక‌ట్రామిరెడ్డి ఇటీవ‌ల మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో గ‌ద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డితో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. కృష్ణ‌మోహ‌న్ రెడ్డి తండ్రి వెంక‌ట్రామిరెడ్డి చిత్ర‌ప‌టానికి కేసీఆర్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. 
 
అనంత‌రం కృష్ణ‌మోహ‌న్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి ఓదార్చారు. ఈ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ గద్వాల ఎమ్మెల్యే ఇంట్లోనే బస చేస్తున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments