Webdunia - Bharat's app for daily news and videos

Install App

చొక్కా, కోటు, ధోతీ, షేర్వాణి ధరిస్తారు... హిజాబ్‌పై రాజకీయాలు చేస్తారు : సీఎం కేసీఆర్

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (17:17 IST)
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు మంగళవారం సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఈ వివాదం సద్దుమణిగిపోయింది. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ హిజాబ్ వ్యవహారంపై స్పందించారు. బెంగుళూరులో హిజాబ్ పంచాయతీ పెండుతున్నారంటూ ఆరోపించారు. 
 
ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వాలకు వచ్చిన అభ్యంతరమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రజలు తొడుక్కునే వస్త్రాలతో ప్రభుత్వాలకు ఏం పని అని ఆయన నిలదీశాలు. ప్రజలు ధరించే దుస్తులకు ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? అని అడిగారు. 
 
ఒకరు చొక్కా, మరొకరు నడుము వరకు కోటు, మరొకరు ధోతీ లేదా షేర్వాణి ధరించవచ్చు. కానీ వారు మాత్రం హిజాబ్‌ పాలిటిక్స్ చేస్తారు. అయితే, భాగ్యనగరి వాసులు నగరంలో ప్రశాంతంగా జీవిస్తూ కర్ఫ్యూ, హింస, 144 సెక్షన్ వంటివి లేకుండా చేశారు. అందుకు నగర వాసులను అభినందించాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments