Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాసాలమర్రి గ్రామ సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్ - గ్రామ అభివృద్ధిపై ఆరా

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (07:19 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రి పుణ్యక్షేత్ర పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా తాను దత్తత తీసుకున్న గ్రామ సర్పంచ్‌ అంజయ్యకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అందుకోసం అవసరమయ్యే నిధులు, దళితబంధు అమలు తదితరాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
అలాగే, గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ను రూపొందించాలని ఆయన గ్రామ సర్పంచ్‌కు ఆదేశాలు జారీ చేశారు. దళితబంధు పథకం కింద గ్రామంలో ఎంపికైన లబ్దిదారుల ఆదాయ, వ్యయాల వివరాలను కూడా సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. 
 
గ్రామంలో అర్హులైన అందరికీ దళితబంధు అందేలా చూడాలని ఆయన ఆదేశాలు జారీచేశారు. వారంలోగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని కూడా గ్రామ సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments