Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధాన్యం కొనుగోలుపై భవిష్యత్ కార్యాచరణః కేసీఆర్‌తో టీఆర్ఎస్ ఎంపీల భేటీ

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (14:06 IST)
టీఆర్ఎస్ ఎంపీలు బుధ, గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. పార్లమెంట్‌‍లో పరిణామాలపై ఎంపీలు సీఎం కేసీఆర్‌కు ఈ సమావేశంలో వివరించనున్నారు. ఈ సమావేశంలోనే ధాన్యం కొనుగోలు అంశంపై భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసే అవకాశం కనిపిస్తుంది. 
 
పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించినా పార్లమెంట్ బయట నిరసన తెలియజేసే విషయమై సీఎం కేసీఆర్‌తో భేటీ సందర్భంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్లేందుకు కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రులు సిద్ధం అవుతున్నారు.
 
కాగా.. ఆహారధాన్య సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ లోక్‌సభ, రాజ్యసభల్లో స్పీకర్ పోడియం ముందు నినాదాలు చేస్తూ కేంద్రానికి నిరసన టీఆర్ఎస్ ఎంపీలు తెలియజేశారు. 
 
ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని పలుమార్లు వాయిదా తీర్మానాలను కూడా ఇచ్చారు. తమ మాట వినట్లేదంటూ పార్లమెంటును కూడా టీఆర్ఎస్ బహిష్కరించింది. ఈ చర్యతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments