Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ తెలుగు మహాసభలు : గురువుకి కేసీఆర్ పాదాభివందనం

హైదరాబాద్ వేదికగా శుక్రవారం సాయంత్రం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. వీటిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది.

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2017 (20:48 IST)
హైదరాబాద్ వేదికగా శుక్రవారం సాయంత్రం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. వీటిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. తర్వాత జాతీయ గీతాలాపనతో సభలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విశిష్ట అతిథులుగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు పాల్గొన్నారు. 
 
సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి తదితరులను వేదికపై ఆశీనులయ్యారు. వీరంతా తెలంగాణ తల్లికి పుష్పాంజలి ఘటించారు. కేసీఆర్‌ మొదటగా తనకు విద్యనేర్పిన గురువు బ్రహ్మ శ్రీ మృత్యుంజయ శర్మకు తొలుత నుదుట కుంకుమ బొట్టు పెట్టి, ఆ తర్వాత శాలువా కప్పి ఘనంగా సత్కరించి, అనంతరం ఆయనకు పాదాభివందనం చేసి ఆశీర్వచనం తీసుకున్నారు.
 
<iframe width="654" height="380" src="https://www.youtube.com/embed/HOrYNwgDaa8" frameborder="0" gesture="media" allow="encrypted-media" allowfullscreen></iframe>
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments