Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నిలోఫర్‌లో దారుణం.. ఇంజక్షన్లు వికటించి ఇద్దరు చిన్నారుల మృతి

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (13:11 IST)
హైదరాబాద్ నిలోఫర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంజక్షన్ వికటించి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్లు, నర్సులు ఇంజక్షన్లు చేయకుండా ఆయాలు ఆ ఇంజక్షన్లను వేయడం వల్లే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంజ‌క్ష‌న్ ఇచ్చిన క్ష‌ణాల్లో చ‌నిపోయారంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
ముక్కు ప‌చ్చ‌లార‌ని ఈ చిన్నారులు ప్రాణాలు కోల్పోయేందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని చిన్నారుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఇంకా చిన్నారుల త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చేస్తున్నారు. ఆసుప‌త్రి సిబ్బంది అలెర్ట్ అయింది. ఈ విష‌యంపై నిలోఫ‌ర్ వైద్యులు స్పందించారు. ఆసుప‌త్రికి తీసుకొచ్చే స‌మ‌యానికే చిన్నారుల ఆరోగ్యం విష‌మించింద‌ని చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments