ప్యాసింజర్ సెస్ పేరుతో ప్రయాణికులపై భారం మోపిన టీఎస్ ఆర్టీసీ

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (11:04 IST)
ప్రయాణికులపై ఉన్నట్టుండి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం చార్జీల భారం మోపింది. ఇటీవలే చిల్లర సమస్యను పరిష్కరించేందుకు వీలుగా రౌండప్ పేరిట చార్జీలను పెంచింది. ఇపుడు మరోమారు భారీగా వడ్డించింది. 
 
ప్యాసింజర్ సెస్ పేరిట ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 పెంచుతున్నట్టు ప్రకటించింది. అలాగే, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆకస్మిక నిర్ణయంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు, ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు మరింతగా చేరువ చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుని అనేక రకాలైన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులపై మరోమారు ప్రయాణ చార్జీలు మోపడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

chiranjeevi : మన శంకరవర ప్రసాద్ గారు ని ఏ శక్తి కూడా ఆపలేదు...

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments