ప్యాసింజర్ సెస్ పేరుతో ప్రయాణికులపై భారం మోపిన టీఎస్ ఆర్టీసీ

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (11:04 IST)
ప్రయాణికులపై ఉన్నట్టుండి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం చార్జీల భారం మోపింది. ఇటీవలే చిల్లర సమస్యను పరిష్కరించేందుకు వీలుగా రౌండప్ పేరిట చార్జీలను పెంచింది. ఇపుడు మరోమారు భారీగా వడ్డించింది. 
 
ప్యాసింజర్ సెస్ పేరిట ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 పెంచుతున్నట్టు ప్రకటించింది. అలాగే, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆకస్మిక నిర్ణయంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు, ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు మరింతగా చేరువ చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుని అనేక రకాలైన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులపై మరోమారు ప్రయాణ చార్జీలు మోపడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

సెట్‌లోనే నటిస్తూనే చనిపోవాలన్నదే కోరిక - జిమ్‌లో దుస్తులపై ట్రోల్స్ చేశారు : నటి ప్రగతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments