Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యాసింజర్ సెస్ పేరుతో ప్రయాణికులపై భారం మోపిన టీఎస్ ఆర్టీసీ

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (11:04 IST)
ప్రయాణికులపై ఉన్నట్టుండి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం చార్జీల భారం మోపింది. ఇటీవలే చిల్లర సమస్యను పరిష్కరించేందుకు వీలుగా రౌండప్ పేరిట చార్జీలను పెంచింది. ఇపుడు మరోమారు భారీగా వడ్డించింది. 
 
ప్యాసింజర్ సెస్ పేరిట ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 పెంచుతున్నట్టు ప్రకటించింది. అలాగే, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆకస్మిక నిర్ణయంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు, ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు మరింతగా చేరువ చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుని అనేక రకాలైన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులపై మరోమారు ప్రయాణ చార్జీలు మోపడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments