Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజా రవాణా వ్యవస్థలో మార్పులు

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (22:56 IST)
కరోనా మహామ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలలో కొన్ని సడలింపులు ఇస్తున్నారు.

ఇప్పటికే ఆర్టీసీ, మెట్రో వంటి రవాణా సేవలు లాక్‌డౌన్‌ కారణంగా ఎంతో నష్టపోయాయి. దీంతో త్వరలోనే ప్రజా రవాణా వ్యవస్థను పునరుద్దరించాలని ప్రభుత్వం భావిస్తుంది. రవాణా వ్యవస్థను పునరుద్దరించినట్లయితే ఇకపై సిటీ బస్సుల్లో స్టాండిగ్‌ జర్నికి చెక్‌ పెట్టే యోచనలో అధికారులు ఉన్నారు.

కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలి కావున ఇద్దరు కూర్చునే సీట్లలో ఒక్కరు, ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరికి అనుమతినివ్వనున్నారు. ఇక మెట్రోలో 900 మంది ప్రయాణించే వీలుండగా.. ఇకపై కొద్దిమందితోనే రైళ్లను నడపాలని భావిస్తున్నారు.

ప్రయాణికులు నిల్చునేందుకు వీలుగా తెలుపు రంగు సర్కిళ్లు ఏర్పాటు చేయాలని, స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులకు శానిటైజర్లు అందజేయాలని భావిస్తున్నారు. ప్రయాణికులకు మాస్కులు ఉంటేనే లోపలికి అనుమతించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments