హైదరాబాద్‌లో అరుదైన పిల్లి కిడ్నాప్.. పోలీసులకు ఫిర్యాదు

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (13:56 IST)
cat
హైదరాబాద్‌లో ఓ అరుదైన జాతి పిల్లిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన జంతు ప్రేమికులను కలచివేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురలో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. తప్పిపోయిన పిల్లి ఖౌ మనీ జాతికి చెందినది. ఇది నీలం, ఆకుపచ్చ రంగు కన్నును కలిగి ఉంది. 
 
ఈ నేపథ్యంలో ఈ 18 నెలల పెంపుడు పిల్లి కిడ్నాప్‌కు గురైందని.. దాని యజమాని మహ్మద్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ పిల్లిని అతను రూ. 50వేలకు కొనుగోలు చేశాడు. 
 
ఈ  ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఓ వ్యక్తి స్కూటీపై వచ్చి పిల్లిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. అతనిని పట్టుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments