Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో అరుదైన పిల్లి కిడ్నాప్.. పోలీసులకు ఫిర్యాదు

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (13:56 IST)
cat
హైదరాబాద్‌లో ఓ అరుదైన జాతి పిల్లిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన జంతు ప్రేమికులను కలచివేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురలో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. తప్పిపోయిన పిల్లి ఖౌ మనీ జాతికి చెందినది. ఇది నీలం, ఆకుపచ్చ రంగు కన్నును కలిగి ఉంది. 
 
ఈ నేపథ్యంలో ఈ 18 నెలల పెంపుడు పిల్లి కిడ్నాప్‌కు గురైందని.. దాని యజమాని మహ్మద్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ పిల్లిని అతను రూ. 50వేలకు కొనుగోలు చేశాడు. 
 
ఈ  ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఓ వ్యక్తి స్కూటీపై వచ్చి పిల్లిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. అతనిని పట్టుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments