Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగి వాహనం నడుపుతున్న 42 మందిపై కేసులు

Webdunia
ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (17:17 IST)
హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలలో నిన్న అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడపుతున్న 42 మంది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి మద్యం సేవించి వాహనం నడుపుతున్న పలువురి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి వివిధ ప్రాంతాలలో రాత్రి నిర్వహించిన తనిఖీల్లో 42 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు.

20 కార్లు, 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పలువురు మహిళలు ఉన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుపడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హజరుపరచనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments