Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగి వాహనం నడుపుతున్న 42 మందిపై కేసులు

Webdunia
ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (17:17 IST)
హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలలో నిన్న అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడపుతున్న 42 మంది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి మద్యం సేవించి వాహనం నడుపుతున్న పలువురి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి వివిధ ప్రాంతాలలో రాత్రి నిర్వహించిన తనిఖీల్లో 42 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు.

20 కార్లు, 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పలువురు మహిళలు ఉన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుపడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హజరుపరచనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments