Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరీంనగర్ జిల్లాలో దారుణ హత్య: బావమరిదే ఆ పని చేశాడా?

Webdunia
సోమవారం, 30 మే 2022 (20:01 IST)
కరీంనగర్ జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌కు చెందిన డ్రైవర్ ఖాదర్ హుస్సేన్ (45) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపి ముగ్ధుంపూర్ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద గడ్డి కింద దాచి వెళ్లారు.
 
సోమవారం ఉదయం బావుల వద్దకు వెళ్లిన రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ తగాదాల కారణంగా హుస్సేన్ బావమరిదే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఫ్రాథమికంగా తెలిసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments