Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరీంనగర్ జిల్లాలో దారుణ హత్య: బావమరిదే ఆ పని చేశాడా?

Webdunia
సోమవారం, 30 మే 2022 (20:01 IST)
కరీంనగర్ జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌కు చెందిన డ్రైవర్ ఖాదర్ హుస్సేన్ (45) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపి ముగ్ధుంపూర్ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద గడ్డి కింద దాచి వెళ్లారు.
 
సోమవారం ఉదయం బావుల వద్దకు వెళ్లిన రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ తగాదాల కారణంగా హుస్సేన్ బావమరిదే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఫ్రాథమికంగా తెలిసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments