Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాంపల్లి, గోషామహల్ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీఆర్ఎస్

Webdunia
బుధవారం, 8 నవంబరు 2023 (20:04 IST)
అలంపూర్ అభ్యర్థిగా అబ్రహం పేరును ప్రకటించిన బీఆర్ఎస్.. చివరి నిమిషంలో స్థానిక నేతకు ఝలక్ ఇచ్చారు. దీంతో అలంపూర్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. 
 
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం. ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానమైన ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున అబ్రహం గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేసీఆర్ అవకాశం కల్పించారు. 
 
అందుకు సంబంధించిన జాబితాను కూడా ప్రకటించారు. బీఆర్‌ఎస్ ప్రకటించిన జాబితాలో అలంపూర్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పేరు ఉంది. అబ్రహంను అభ్యర్థిగా ఖరారు చేస్తే.. ఆయనకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని చల్లా వర్గం తేల్చి చెప్పింది. 
 
నాంపల్లిలో సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ కాంగ్రెస్‌కు చెందిన ఎండీ ఫిరోజ్ ఖాన్, ఎఐఎంఐఎం నుండి ఎండీ మాజిద్ హుస్సేన్‌తో తలపడగా, గోషామహల్‌లో బిజెపికి చెందిన టి.రాజా సింగ్ మరియు కాంగ్రెస్‌కు చెందిన మొగిలి సునీతతో పోటీపడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments