Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్ను పీకించుకోవడానికి ఢిల్లీకి ఎందుకు కేసీఆర్.. ఇక్కడే..? ఫైర్‌బ్రాండ్

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (18:40 IST)
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ చేపట్టిన నిరసన దీక్షను ఉద్దేశించి బీజేపీ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై కూడా ఆమె విరుచుకుపడ్డారు. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్ పంటి చికిత్సపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. పన్ను పీకించుకోవడానికి ఢిల్లీ వెళ్లారని.. అలాకాకుండా ఆయన ఇటీవల రాష్ట్రంలో చేపట్టిన దీక్షలో పాల్గొని ఉంటే రైతులే పీకేసే వారు కదా.. ఖర్చు కూడా తగ్గేదని వ్యాఖ్యానించారు.  
 
కేసీఆర్ చేసేవన్నీ దొంగ దీక్షలేనని.. రైతులకు, బాయిల్డ్ రైస్‌కి సంబంధమేంటని ప్రశ్నించారు. కల్లాల్లో వరి కుప్పలపై రైతుల ప్రాణాలు పోతున్నా కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడం దారుణమన్నారు. 
 
కల్లాల్లో వరి కుప్పలపై రైతుల ప్రాణాలు పోతున్నా కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడం దారుణమన్నారు. ధాన్యం తక్కువ ధరకు దళారులు కొనుక్కోవాలని చూస్తున్నారని.. అందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఆలస్యం వహిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments